జనాలపైకి దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి | Sakshi
Sakshi News home page

జనాలపైకి దూసుకెళ్లిన లారీ: ఆరుగురు మృతి

Published Thu, Nov 10 2016 7:37 AM

కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నూజివీడు మండలం తుక్కులూరు వద్ద రహదారి పక్కన వేచి ఉన్న జనాలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement