'సైనికుల తెగువకు గర్విస్తున్నా' | Sakshi
Sakshi News home page

'సైనికుల తెగువకు గర్విస్తున్నా'

Published Sun, Jan 3 2016 7:30 AM

పఠాన్‌కోట్ ఉగ్రదాడిలో భద్రతా బలగాలు, సైనికుల తెగువకు గర్విస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భారత పురోగతిని చూడలేని వాళ్లే పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి దిగారని పేర్కొన్నారు. మన భద్రతాబలగాలు వాళ్లకి ధీటుగా బదులిచ్చారన్నారు

Advertisement
Advertisement