ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ క్యాంటీన్లో సందడి చేశారు. పార్లమెంట్ భవనంలో 70వ నెంబర్ గదిలోని క్యాంటీన్కు సోమవారం వచ్చారు. క్యాంటీన్లో మోదీ ఎంపీలతో కలసి భోజనం చేశారు. మోదీ భోజనం చేయడానికి పార్లమెంట్ క్యాంటీన్కు రావడంతో అక్కడున్న ఎంపీలు ఆశ్చర్యపోయారు. మోదీ ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు. మోదీ శాఖహారం తీసుకుని, దాని బిల్లు 29 రూపాయలు చెల్లించారు. అనంతరం మోదీ క్యాంటీన్లోని రిజిస్టర్లో అన్నదాత ధన్యవాదాలంటూ రాశారు.
క్యాంటీన్లో మోదీ భోజనం.. బిల్లు రూ. 29
Published Mon, Mar 2 2015 6:33 PM
Advertisement
తప్పక చదవండి
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement