ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి | Sakshi
Sakshi News home page

ఆ పోస్టులపై చర్య తీసుకోవాలి

Published Thu, Jun 22 2017 6:57 AM

ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌, బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ కృష్ణారావు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తనపై పెట్టిన అభ్యంతకర పోస్టులపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement