'ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం' | Sakshi
Sakshi News home page

'ప్రత్యేక ప్యాకేజీ భిక్షతో సమానం'

Published Tue, Sep 1 2015 9:50 AM

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తానే మేలు జరుగుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక ప్యాకేజీ అనేది భిక్షతో సమానమని తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ప్రత్యేక ప్యాకేజీ పెద్దబాబు చంద్రబాబుకా, చినబాబు లోకేశ్ కా అని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement