జయపురం: జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. జయపురం సబ్డివిజన్ బొరిగుమ్మలో అగ్నిమాపక అధికారి ఉమేష్చంద్ర బాగ్ మాట్లాడుతూ 1944లో ముంబై డాక్యార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో 66 మంది సిబ్బంది దుర్మరణం చెందారని, వారి సేవలకు గుర్తుగా ఏటా సహిద్ దినం, జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది దేవాసిస్ స్వై, రంజన్ మల్లిక్, రూసేబ్ పటేల్, ఆశిష్ పండా, ఢిల్లేశ్వర సెఠియ, హేమంత గొరడ పాల్గొన్నారు. కుంద్రాలోనూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్నిమాపక అధికారి సరోజ్కుమార్ భుడియా, పీతాంబర్ బైరాగి, గురుదేవ్ నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
Published Tue, Apr 16 2024 3:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
Advertisement