నవాబుపేట: సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అభిషేక్రెడ్డి కథనం మేరకు.. మండలంలోని యన్మన్గండ్లకు చెందిన ఆంజనేయులు (26) మిత్రులు, సోదరుడితో కలిసి మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు ఈతకు వెళ్లాడు. అందరూ కలిసి చెరువు ఇవతలి ఒడ్డు నుంచి అవతలికి ఈత ప్రారంభించారు. మధ్యకు వెళ్లాక ఆంజనేయులుకు ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతుండగా స్నేహితులు, సోదరుడు అతడిని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కాని సాధ్యం కాకపోవడంతో వారు చూస్తుండగా నీటిలో మునిగిపోయాడు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వారు వచ్చి మూడుగంటల పాటు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రప్పించి గాలింపు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. తండ్రి హరిబాబు ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. కాగా ఆంజనేయులుకు రెండేళ్ల కిందటే జిల్లాకేంద్రానికి చెందిన వేదా అనే యువతితో వివాహమైంది.
ప్రాణం తీసిన ఈత సరదా
Published Sat, May 25 2024 12:30 PM
1/1
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement