Sakshi News home page

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

Published Thu, Mar 28 2024 12:35 AM

సర్టిఫికెట్‌తో ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు - Sakshi

మధిర: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండో సారి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ ఏఎల్‌ఎన్‌.శాస్త్రి బుధవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఐఎస్‌ఓ గుర్తింపు రెన్యువల్‌ సాధించిన రెండో కళాశాలగా నిలిచిందని తెలిపారు. అధ్యాపక బృందం సమష్టిగా కృషి చేయడంతో మంచి ఫలితాలు నమోదవుతుండగా, ఐఎస్‌ఓ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈసమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.రవికుమార్‌, అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.ఇందిర, జి.అరుణ, డాక్టర్‌ పి.సుజాత, డాక్టర్‌ కె.వీరన్న, షేక్‌ అప్రోజ్‌, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement