జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన కొంతం వేణుగోపాల్, లలిత కుమారుడు మణితేజ. 1 నుంచి ఆరో తరగతి వరకు స్థానిక ప్రైవేట్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివాడు. వేణుగోపాల్ పిల్లల చదువు కోసం ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు భార్యా పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. భార్య లలిత ఇంటి వద్ద మిషన్ కుడుతూ పిల్లలను చదివించారు. ఈక్రమంలో మణితేజ 6 నుంచి పదోతరగతి వరకు హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. పదోతరగతిలో 8.2 జీపీఏ మార్కులు సాధించిన మణితేజ ఇంటర్ హైదరాబాద్ కూకట్పల్లి ఎస్ఆర్ శ్రీగాయత్రి కళాశాలలో ఎంపీసీ చదివాడు. ఇంటర్లో 715 మార్కులు సాధించాడు. కాగా ఈఏపీసెట్లో ఉత్తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందాడు. స్టేట్ ర్యాంక్ సాధించిన మణితేజను శివునిపల్లి వాసులు, స్నేహితులు, బంధువులు అభినందించారు.
తండ్రి ప్రైవేట్ ఉద్యోగి, తల్లిది కుట్టు పని
Published Mon, May 20 2024 9:45 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
ప్రళయమొచ్చినా..ఈ ఐదూ బతికేస్తాయట!
Italian Premier Giorgia Meloni: రష్యా ప్రతిపాదన.. ఓ ఎత్తుగడ
దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
‘సెర్చ్’ ఏదీ ?
థాయిలాండ్లో అద్భుతం
‘బంధం’ తెగిపోతోంది!
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
తప్పక చదవండి
- దేశంలో తృణధాన్యాల వినియోగం తగ్గుదల
- 26 మంది ఐఏఎస్ల బదిలీ
- త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్ల ట్రయల్స్
- మంచి న్యాయవాది వద్ద శిష్యరికం చేయండి
- Uddhav Thackeray: సార్వత్రిక పోరులో గెలుపు ఆరంభం మాత్రమే
- బరాజ్లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
- సామాజిక మోసంపైనే చంద్రబాబు మొదటి సంతకం
- దేశవ్యాప్తంగా డిజిటల్ క్రాపింగ్
- ‘సెర్చ్’ ఏదీ ?
- నాణ్యత ప్రమాణాలు లేకుంటే సీజ్ చేయాల్సిందే
Advertisement