అనంతపురం సెంట్రల్: నూతన వంగడాల సృష్టిపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఉమా మహేశ్వరమ్మ అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏడీఏలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఆమె మాట్లాడుతూ వేరుశనగ కే6 రకాన్ని దాదాపు 10 సంవత్సరాలుగా జిల్లా రైతులు సాగు చేస్తున్నారన్నారు. దీంతో దిగుబడులు తగ్గిపోతున్నాయన్నారు. వర్షాభావాన్ని తట్టుకొని, జిల్లా రైతాంగానికి మేలు చేసే రకాల ఉత్పత్తికి కృషి చేయాలని శాస్త్రవేత్తలను కోరారు. పలువురు శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడులనిచ్చే కదిరి–9, లేపాక్షి–1812, టీసీజీఎస్ 1694(వశిష్ట) రకాలను రైతులకు సరఫరా చేయాలని సూచించారు. కంది పంటలో ఎల్ఆర్జీ–41 రకానికి బదులు పీఆర్జీ–176 రకాలను, కొర్రపంటలో సూర్యనంది, గరుడ రకాలను అందించాలన్నారు. కార్యక్రమంలో రేకుల కుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సహదేవరెడ్డి తదితరులున్నారు.
నూతన వంగడాలపై దృష్టి సారించండి
Published Fri, Mar 29 2024 1:45 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
What’s your opinion
Advertisement