April 26, 2024, 16:10 IST
బెంగళూరు : గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 16 ఓట్లతో ఓడిపోయిన సౌమ్యారెడ్డి.. లోక్సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి...
April 26, 2024, 14:29 IST
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతున్న తరుణంలో.. బీజేపీ కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ మేనిఫెస్టో మీద ఘాటు వ్యాఖ్యలు...
April 26, 2024, 12:52 IST
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. దానం నాగేందర్ పార్టీ వ్యవహారంలో బీఆర్ఎస్ మరో కీలక...
April 26, 2024, 12:39 IST
మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
April 26, 2024, 07:22 IST
హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడానికి కొత్తగా టికెట్ దక్కించుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వారి విషయం అటుంచితే.. ఇప్పటికే...
April 26, 2024, 05:34 IST
ఖమ్మం వన్టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల...
April 26, 2024, 05:30 IST
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జహీరాబాద్ ఎంపీ సెగ్మెంట్ ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. సిట్టింగ్...
April 26, 2024, 05:15 IST
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ,...
April 26, 2024, 04:53 IST
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాల పేరిట కాంగ్రెస్ ఆ పార్టీపై చార్జిషీట్ వేసింది. ‘నయవంచన’పేరుతో విడుదల...
April 26, 2024, 04:19 IST
హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2...
April 26, 2024, 03:35 IST
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్స్వీప్ చేయగా...
April 25, 2024, 20:09 IST
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ...
April 25, 2024, 19:45 IST
సాక్షి, వరంగల్: అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల ముందు నేతలు ఒక్కొకరుగా...
April 25, 2024, 13:05 IST
సాక్షి, హైదరాబాద్: రైతుల పోరాటంతో నల్ల చట్టాలను ప్రధాని మోదీ వెనక్కి తీసుకున్నారు. అనంతరం, పార్లమెంట్ సాక్షిగా రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని...
April 25, 2024, 11:33 IST
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి...
April 25, 2024, 09:44 IST
పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ...
April 25, 2024, 07:56 IST
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా...
April 25, 2024, 07:53 IST
నల్లగొండ: కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్రెడ్డి తన పేరిట రూ.32,04,23,749 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు....
April 25, 2024, 07:30 IST
ప్రజలు బతికి ఉన్నప్పుడు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా వారి నుంచి ‘పన్ను’ వసూలు కుట్రకు కాంగ్రెస్ పార్టీ పదును పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర...
April 25, 2024, 07:27 IST
సొంత పార్టీ అభ్యర్థికే ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అలాగని అతను రెబల్ కాదు. మరి ఎందుకు అంటారా?..
April 25, 2024, 05:36 IST
న్యూఢిల్లీ: తమ ప్రభుత్వం వస్తే దేశ సంపదను పునఃపంపిణీ చేస్తామంటూ కాంగ్రెస్ ఇచి్చన హామీకి మద్దతుగా ఆ పార్టీ నాయకుడు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్...
April 25, 2024, 05:27 IST
సాక్షి ప్రతినిధి, వరంగల్/ రాంగోపాల్పేట్: మాజీ సీఎం కేసీఆర్కు దమ్మూ, ధైర్యముంటే కాళేశ్వరంపై బహిరంగ చర్చకు రావాలని టీపీసీసీ చీఫ్, సీఎం ఎనుముల...
April 25, 2024, 05:16 IST
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల దాఖలు గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి...
April 25, 2024, 05:10 IST
కరీంనగర్ టౌన్, చొప్పదండి: సీఎం రేవంత్రెడ్డి దేవుడి పేరిట రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు....
April 25, 2024, 05:05 IST
అంబికాపూర్/సాగర్: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారసత్వ పన్నుతో ప్రజల నడ్డి విరవడం తథ్యమని ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ఆరోపణలు చేశారు....
April 25, 2024, 04:47 IST
సాక్షి, మేడ్చల్ జిల్లా: బీజేపీని అడ్డుకునే దమ్ము ఒక్క బీఆర్ఎస్కే ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల...
April 24, 2024, 21:25 IST
సాక్షి,ఢిల్లీ: నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో మూడు పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ బుధవారం(ఏప్రిల్24) ప్రకటించింది....
April 24, 2024, 21:13 IST
కాంగ్రెస్ ఓవర్సీస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ఆస్తులపై కాంగ్రెస్ కన్నుపడిందన్న ప్రధాని మోదీ విమర్శలకు...
April 24, 2024, 20:11 IST
బెంగళూరు: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఓటర్లను భావోద్వేగానికి గురి చేశారు. కర్ణాటక కలబురగి ఖర్గే సొంత జిల్లా. ఈ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో...
April 24, 2024, 18:45 IST
పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత రాజకీయ భవిష్యత్తు గందరగోళంగా ఉంది. జంప్ కొట్టు... టికెట్ పట్టు అన్నది ఆ ఎంపీ సూత్రం. ఆయన జంప్ అయితే...
April 24, 2024, 13:48 IST
రాహుల్ గాంధీ చేసిన సంపద పునఃపంపిణీ వ్యాఖ్యల వివాదం చల్లారక ముందే కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
April 24, 2024, 13:29 IST
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ...
April 24, 2024, 09:04 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికళ వేళ ప్రధాన పార్టీల ప్రచారం జోరందుకుంది. పోటీలో ఉన్న అభ్యర్థులు తమ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. ఈశాన్య...
April 24, 2024, 08:07 IST
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయ వేడి అంతకంతకూ పెరుగుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు పరిస్థితి ఇదేవిధంగా కొనసాగనుంది. అయితే అటు ప్రధాని...
April 24, 2024, 05:40 IST
సాక్షి, నాగర్కర్నూల్/కోస్గి/మద్దూరు: ‘జోగుళాంబదేవి సాక్షిగా మాట ఇస్తున్నా.. ఆగస్టు 15లోపు ఆరునూరైనా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతా. అదే...
April 24, 2024, 04:49 IST
సాక్షి, హైదరాబాద్: ‘బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి చెపుతున్నా.. మా ప్రభుత్వం పంద్రాగస్టు లోపల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తుంది. అది మా...
April 24, 2024, 03:17 IST
జైపూర్/రాయ్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్ష కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో ప్రజలు వారి మత...
April 23, 2024, 21:38 IST
న్యూఢిల్లీ: తమ మేనిఫెస్టోపై బీజేపీ అగ్రనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీపై ఆ పార్టీ మంగళవారం(ఏప్రిల్...
April 23, 2024, 21:06 IST
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ను దొంగ దెబ్బ తీయాలని...
April 23, 2024, 17:05 IST
రాయ్పూర్: బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లను రద్దు చేస్తుందన్న అబద్ధాన్ని ఇంకా ఎన్నిరోజులు ప్రచారం చేస్తారని...
April 23, 2024, 14:40 IST
లక్నో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఉత్తర్ప్రదేశ్లోని అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు...
April 23, 2024, 14:37 IST
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తొలి విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికలు, ఫలితాలు వెలువడకముందే గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గం నుచి...