పెట్రోల్పై రూ.1.42 డీజిల్పై రూ.2.01
న్యూఢిల్లీ: పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటర్కు రూ. 1.42, డీజిల్పై రూ.2.01 మేర దిగివచ్చాయి. నెలరోజుల్లో ఇది మూడో తగ్గింపు. తాజా ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపుతో ఢిల్లీలో పెట్రోల్ రూ. 62.51 నుంచి రూ. 61.09కి, డీజిల్ రూ. 54.28 నుంచి రూ. 52.27కి తగ్గాయి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ధరలు తగ్గడం, రూపాయి-డాలర్ మారకం విలువ మెరుగుపడటం వల్ల రేట్లు తగ్గాయని, దీన్ని వినియోగదారులకు బదలాయింపు చేస్తున్నామని దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆదివారం వెల్లడించింది.
పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు
Published Mon, Aug 1 2016 3:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
Advertisement