సికింద్రాబాద్: ఇప్పటికే ‘ఫ్రెండ్లీ’గా మారిపోయిన హైదరాబాద్ పోలీసులు ఇంకాస్త వినూత్న పద్ధతుల్లో ప్రజలకు చేరువవుతున్నారు. అందులో భాగంగానే నార్త్ జోన్ పోలీసులు ‘కలసి ఉంటే కలదు సుఖం’ పేరుతో 72 జంటలను ఒక్కటి చేశారు. వీరంతా గతంలో కలిసిఉండి, రకరకాల విబేధాల కారణంగా విడిపోయినవారే కావడం గమనార్హం. వీళ్లందరికీ ఆయా పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్లు ఇప్పించి, భాగస్వామితో కలిసి ఉండేందుకు ఒప్పంచారు.
సికింద్రాబాద్లోని టివోలి గార్డెన్లో శనివారం జరిగిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ మహేందర్రెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్, ‘షీ టీమ్స్’ ఇంచాంర్జి స్వాతి లక్రా, డిసిపి సుమతి, నాంపల్లి మెట్రోపాలిటన్ న్యాయమూర్తి రాధారాణి, రచయిత్రి వసంత లక్ష్మి తదితరులు హాజరయ్యారు.
నగర పోలీసులే కాకుండా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సైతం విడిపోయిన జంటలను కలిపేందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం తెలిసిందే. ‘కుటుంబంగా కలిసుందాం-తడి, పొడి చెత్తను విడదీద్దాం’ అనే నినాదంతో జీహెచ్ఎంసీ గత జనవరిలో 150 జంటలను కలిపింది. రవీంద్ర భారతిలో నిర్వహించిన ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తాయి.
72 జంటలను కలిపిన పోలీసులు
Published Sat, Jun 17 2017 3:50 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- బాబును నమ్మితే మళ్లీ బానిస బతుకులే..
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement