Sakshi News home page

పాతబస్తీలో ఎక్సైజ్ దాడులు

Published Thu, Sep 3 2015 7:12 PM

Excise officials conduct raids in Old city

చార్మినార్ (హైదరాబాద్) : పాతబస్తీలోని పలు గుడుంబా అడ్డాలపై ఎక్సైజ్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పార్ధివాడ, లాల్‌దర్వాజా, లలితాబాగ్ తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో 3,160 గుడుంబా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement