వచ్చే ఏడాది పుష్కరాల్లోపు నిర్మించాలని టీటీడీ నిర్ణయం
సాక్షి,తిరుమల: కృష్ణానది ఒడ్డున శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయించింది. వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాల్లోపు ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీ అధికారులు యోచిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో దాదాపు రూ.2 కోట్లతో తాత్కాలికంగా నమూనా ఆలయం నిర్మించారు. అదే తరహాలో విజయవాడ కేంద్రంగా జరగనున్న కృష్ణాపుష్కరాలకు కూడా తాత్కాలిక ఆలయం నిర్మించడం సరికాదనే యోచనలో టీటీడీ ఉంది.
ఇప్పటికే చెన్నయ్, బెంగళూరు, న్యూఢిల్లీల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించి స్వామివారి దర్శన భాగ్యాన్ని టీటీడీ అక్కడి భక్తులకు కల్పిస్తోంది. అలాగే హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్ర, తమిళనాడులోని కన్యాకుమారిల్లో దాదాపు రూ.22 కోట్ల చొప్పున ఖర్చుతో శ్రీవారి ఆలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కృష్ణానది పరీవాహక ప్రాంతమైన రాష్ట్ర రాజధాని అమరావతిలో శాశ్వత ప్రాతిపదికన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం శ్రేయస్కరమని టీటీడీ ఈవో దొండపాటి సాంబశివరావు పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల్లోపు శ్రీవారి ఆలయాన్ని నిర్మించే అంశాన్ని త్వరలోనే ధర్మకర్తల మండలిలో చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.
కృష్ణమ్మ ఒడ్డున వెంకన్న ఆలయం
Published Sun, Jul 19 2015 2:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement