ముస్లింలను ఆదుకోవాలి | Sakshi
Sakshi News home page

ముస్లింలను ఆదుకోవాలి

Published Wed, Feb 21 2018 6:38 AM

people sharing their sorrows to ys jagan - Sakshi

ఒంగోలు వన్‌టౌన్‌: ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న ముస్లింలను ఆదుకోవాలంటూ కందుకూరు ముస్లిం మహిళలు జననేతకు వినతి పత్రం అందజేశారు. 4 శాతం రిజర్వేషన్‌ను 8 శాతానికి పెంచాలని, ప్రతి ముస్లిం విద్యార్థికి ఉపకార వేతనాలు మంజూరు చేయాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో షేక్‌ మల్లిక, సయ్యద్‌ రేష్మా, షేక్‌ ఇలియాజ్, షేక్‌ గౌస్య, షేక్‌ పర్విన్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement
Advertisement