బిజినెస్ - Business
February 17, 2019, 03:53 IST
న్యూఢిల్లీ: ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్పై మరిన్ని కఠిన చర్యలను కేంద్రం ప్రకటించింది. ఆ దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని...
February 16, 2019, 14:04 IST
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను...
February 16, 2019, 12:24 IST
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో దేశంలో పెట్రోలు ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 14 పైసలు,...
February 16, 2019, 08:59 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మేసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ త్వరలో మరో బ్రహ్మాండమైన సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్ను అప్...
February 16, 2019, 00:47 IST
ముంబై: దివాలా ప్రక్రియ నిర్వహించే నిపుణులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ (ఐఐసీఏ) తాజాగా...
February 16, 2019, 00:44 IST
న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్లో ఎల్ఐసీ మరో రూ.12,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశాలున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో మొండి...
February 16, 2019, 00:40 IST
ముంబై: దేశంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చేలా వెసులుబాటు కల్పించే కీలక నిర్ణయాన్ని గురువారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెలువరించింది...
February 16, 2019, 00:38 IST
ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, ఎయిరేషియా ఇండియా విమాన టికెట్లపై 20 శాతం వరకూ డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. తమ విమాన సర్వీసులపైనా, ఎయిర్ఏషియా నెట్...
February 16, 2019, 00:34 IST
స్టాక్ మార్కెట్ నష్టాలు వరుసగా ఏడో ట్రేడింగ్ సెషన్లోనూ కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ...
February 16, 2019, 00:31 IST
న్యూఢిల్లీ: టాటా టియాగో అమ్మకాలు 2 లక్షల మైలురాయిని చేరాయి. ఈ కారును 2016, ఏప్రిల్లో మార్కెట్లోకి తెచ్చామని, ఇటీవలే మూడేళ్లలోపే 2 లక్షల విక్రయాలు...
February 16, 2019, 00:28 IST
న్యూఢిల్లీ: 4జీ డౌన్లోడ్ స్పీడ్లో రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జనవరిలో కూడా అత్యధిక డౌన్లోడ్ స్పీడ్తో జియో అగ్రస్థానంలో నిల్చింది. టెలికం...
February 16, 2019, 00:26 IST
బెంగళూరు: వచ్చే మూడు, నాలుగేళ్లలో ఆభరణాల మార్కెట్లో వాటాను రెట్టింపు స్థాయికి పెంచుకోవాలని టైటాన్ సంస్థ నిర్దేశించుకుంది. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్...
February 16, 2019, 00:21 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రైతు పండించే పంట వినియోగదారునికి చేరే క్రమంలో మధ్యలో పెద్ద తతంగమే ఉంటుంది. మిల్లర్, డిస్ట్రిబ్యూటర్, రిటైలర్.. ప్రతీ...
February 16, 2019, 00:17 IST
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా తిరిగి అరుణ్జైట్లీ బాధ్యతలు స్వీకరించారు. వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం దాదాపు నెలన్నర క్రితం ఆయన అమెరికా వెళ్లిన...
February 16, 2019, 00:15 IST
ముంబై: వృద్ధి రేటును మరింత మెరుగుపర్చుకోవాలనుకుంటే ప్రైవేట్ పెట్టుబడులకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కోటక్ మహీంద్రా...
February 16, 2019, 00:10 IST
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ వినియోగదారులు బహిరంగ ప్రదేశాల్లో నిరంతరాయంగా పబ్లిక్ వై–ఫై సేవలు పొందేలా ఇంటరాపరబిలిటీ విధానాన్ని అమల్లోకి తేవాలని కేంద్రం...
February 16, 2019, 00:07 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్కు చెందిన వ్యాక్సిన్ తయారీ కంపెనీ భారత్ బయోటెక్.. యూకేకు చెందిన గ్లాక్సోస్మిత్క్లిన్ (జీఎస్కే) ఏషియాకు...
February 16, 2019, 00:04 IST
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారం (1వ తేదీ)తో పోల్చిచూస్తే, 2.11 బిలియన్ డాలర్లు పడిపోయాయి. 398...
February 16, 2019, 00:01 IST
సాక్షి, హైదరాబాద్: దేశంలో మధ్య తరగతి జనాభా శరవేగంగా పెరుగుతుంది. వీరి ఆకాంక్షలు సొంతింటి నుంచే మొదలవుతాయి. అందుకే మధ్యతరగతి అవసరాలు, అభిరుచులకు...
February 16, 2019, 00:01 IST
న్యూఢిల్లీ : భారత్ ఎగుమతులు జనవరిలో నిరాశను మిగిల్చాయి. 2018 ఇదే నెలతో పోల్చిచూస్తే వృద్ధి రేటు కేవలం 3.74 శాతంగా నమోదయ్యింది. విలువ 25.51 బిలియన్...
February 15, 2019, 15:00 IST
సాక్షి, న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో మోటరోలా కొత్త స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. 5వేల ఎంఏహెచ్ మెగా బ్యాటరీతో మోటరోలా జీ7...
February 15, 2019, 12:39 IST
సాక్షి,ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి ఏమాత్రం కోలుకోకుండా మరింత కిందికి దిగజారాయి. ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో 300...
February 15, 2019, 09:59 IST
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయంగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది. దీంతో వరుసగా మూడో...
February 15, 2019, 01:41 IST
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 69.50 – 72 శ్రేణిలో స్థిరీకరణ జరుగుతున్నట్లు కనపడుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ...
February 15, 2019, 01:36 IST
న్యూఢిల్లీ: ఉద్యోగుల్లో అజాగ్రత్త లేదా అవగాహనలేని వల్ల వ్యాపార సంస్థలకు సైబర్ భద్రతా దాడుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఈవై నివేదిక తెలియజేసింది. ఇక...
February 15, 2019, 01:33 IST
న్యూఢిల్లీ: బ్యాటరీలు, ఫ్లాష్లైట్లు తయారు చేసే ఎవరెడీ ఇండస్ట్రీస్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా తగ్గింది. గత...
February 15, 2019, 01:31 IST
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘వివిధ దేశాలకు చెందిన విక్రేతలు భారత్ నుంచి ఉత్పత్తులను కొనుగోలు చేసి ఐక్యరాజ్యసమితికి సరఫరా చేస్తున్నారు. అలా కాకుండా...
February 15, 2019, 01:28 IST
అంతర్జాతీయ సంకేతాలు అంతంతమాత్రంగా ఉన్న నేపథ్యంలో మన మార్కెట్లో గురువారం కూడా నష్టాలు కొనసాగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 36 వేల పాయింట్ల దిగువకు...
February 15, 2019, 01:22 IST
న్యూఢిల్లీ: బ్రిటన్ సూపర్బైక్ బ్రాండ్ ట్రయంఫ్ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లను భారత్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్ట్రీట్ ట్విన్, స్ట్రీట్...
February 15, 2019, 01:18 IST
ముంబై: దేశీయ వాహన దిగ్గజ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త ఎస్యూవీ, ఎక్స్యూవీ300ను మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ...
February 15, 2019, 01:15 IST
టౌలౌజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానంగా గుర్తింపు పొందిన ఎయిర్బస్ ఏ380 తయారీ నిలిచిపోనుంది. కొనే కస్టమర్లు లేకపోవడంతో 2021 నుంచి తయారీని...
February 15, 2019, 01:11 IST
న్యూఢిల్లీ: భారత్–22 ఈటీఎఫ్ జారీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను సమీకరించింది. రూ.3,500 కోట్ల కనీస సమీకరణతో గురువారం ఈ ఇష్యూను అందుబాటులో...
February 15, 2019, 01:09 IST
ముంబై: నిధుల కటకట ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ కోసం రుణదాతలు సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళికకు కంపెనీ బోర్డు గురువారం ఆమోదముద్ర వేసింది. 2018 ఫిబ్రవరి...
February 15, 2019, 01:05 IST
ముంబై: నూతన సంవత్సరం తొలి నెలలో ఉద్యోగ నియామకాలు ఊపందుకున్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న గణాంకాలతో పోల్చి చూస్తే 2019 జనవరిలో ఉద్యోగ నియామకాలు 15...
February 15, 2019, 01:02 IST
న్యూఢిల్లీ: రిటైల్ ధరల తరహాలోనే టోకు ధరల స్పీడ్ కూడా జనవరిలో తగ్గింది. గురువారం కేంద్రం విడుదల చేసిన టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం...
February 15, 2019, 00:58 IST
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం, ఓఎన్జీసీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీ నికర లాభాన్ని సాధించింది. గత క్యూ3లో రూ.5,015 కోట్లుగా...
February 15, 2019, 00:55 IST
న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్ లేలాండ్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 21 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ...
February 15, 2019, 00:53 IST
కొత్త ఉత్పత్తులు, సేవలకు సంబంధించి పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు కేంద్రంగా భారత్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు...
February 14, 2019, 14:47 IST
సాక్షి, ముంబై: మహీంద్ర అండ్ మహీంద్ర మరో సరికొత్త వాహనాన్ని లాంచ్ చేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఎక్స్యూవీ 300 పేరుతో ఈ వెహికల్ను...
February 14, 2019, 14:18 IST
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షావోమి తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 7 భారత్ లో విడుదలపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్...
February 14, 2019, 13:25 IST
ముంబై: ‘ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి.. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్లంటే మరి’ బహుశా ప్రస్తుతం ఇలాంటి పాటలనే అంబానీ కుటుంబ...
February 14, 2019, 13:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం పది నెలల కనిష్టానికి దిగి వచ్చింది. జనవరి నెలలో 2.76 శాతానికి పడిపోయింది. తయారీ వస్తువులు, ఇంధన...
- Page 1
- ››