తూర్పుగోదావరి : రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజ్ చేయాలని, వారి వేతనాలు పెంచాలని ఆరోగ్యశాఖ సిబ్బంది వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మెహన్ రెడ్డిని కోరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా పెదపూడి మండలం పెద్దాడలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ను సోమవారం ఏఎన్ఎంలు కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో అమలు చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో హెల్త్ ఏఎన్ఎంలకు ఒకే రకంగా వేతనాలు లేవన్నారు. ఒకే కేడర్ ఉద్యోగులకు ఒకే వేతనం అమలు చేయాలని వై.సుమతి, బి.శ్రీదేవి, ఎస్కే బషీర్బీ, బి.లక్ష్మి, వై.నరసింహ, కె.రాజేశ్వరి, ఎన్.అన్నపూర్ణ తదితరులు జగన్కు విజ్ఞప్తి చేశారు.
సెకండ్ ఏఎన్ఎంలను రెగ్యులరైజేషన్ చేయాలన్నా
Published Tue, Jul 17 2018 9:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement