హైదరాబాద్: సింగపూర్ పర్యటనకు వెళ్లాలనుకున్న సీఎం చంద్రబాబుకు.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయం (పీఎంవో) బ్రేక్ వేసింది. సింగపూర్ జాతిపిత, మాజీ ప్రధాని లీ క్వాన్ యీ మృతి నేపథ్యంలో ఆయనకు నివాళులర్పించేందుకు సీఎం బుధవారం రాత్రి 11 గంటలకు సింగపూర్ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందుకు రాష్ట్ర అధికారులు కేంద్ర విదేశీమంత్రిత్వ శాఖ అనుమతి కోరారు. విదేశీ మంత్రిత్వ శాఖ ప్రధానమంత్రి కార్యాలయానికి సీఎం చంద్రబాబు పర్యటన గురించి తెలిపింది. బుధవారం సాయంత్రం వరకు అనుమతి రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర కేబినెట్ కార్యదర్శిని ఫోన్లో సంప్రదించారు.
ప్రధాని మోదీ ఈ నెల 29న లీ క్వాన్ యీ అంత్యక్రియలకు హాజరవుతున్నారని, ఆ కార్యక్రమానికి ఎటువంటి రాజకీయ బృందం వెళ్లరాదని ప్రధాని పేర్కొన్నట్లు కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర అధికారులకు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రధాని అనుమతిస్తే 29న ఆయనతో పాటు మీరు (చంద్రబాబు) వెళ్లవచ్చని కేంద్ర కేబినెట్ కార్యదర్శి స్పష్టం చేసినట్లు తెలిసింది. దేశ ప్రధాని హోదాలో ఆ అంత్యక్రియలకు మోదీ హాజరవుతుండగా అంతకుముందే ఒక రాష్ట్ర సీఎం వెళ్లడానికి ఎలా అనుమతిస్తారనే ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రధాని అనుమతిస్తే ఆయనతో పాటు చంద్రబాబు సింగపూర్ వెళ్లే అవకాశం ఉంది.
సీఎం సింగపూర్ పర్యటనకు పీఎంవో బ్రేక్
Published Thu, Mar 26 2015 1:57 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement