సెమిస్టర్‌ విధానం వద్దు | Sakshi
Sakshi News home page

సెమిస్టర్‌ విధానం వద్దు

Published Mon, Jun 25 2018 6:42 AM

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : డిగ్రీలో సెమిస్టర్‌ విధానంతో నష్టతున్నామని విద్యార్ధి చెల్లింగి నవీన్‌ ప్రసాద్‌ పేర్కొ న్నాడు. ఏడాది కోర్సు ను రెండు సెమిస్టర్లుగా విభజించి రెండుసార్లు పరీక్షలు నిర్వహించడంతో ఫీజుల భారం పడుతోందని  జగన్‌కు అందజేసిన వినతిపత్రంలో పేర్కొన్నాడు.

Advertisement
Advertisement