మచిలీపట్నం, న్యూస్లైన్ : రాజీవ్ విద్యాదీవెన ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లను అందించేందుకు అర్హులైన విద్యార్థులను గుర్తించాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖాధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో రాజీవ్ విద్యాదీవెన, ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ల రిజిస్ట్రేషన్ మందకొడిగా సాగుతోందన్నారు.
జాప్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. మచిలీపట్నం, అవనిగడ్డ, గూడూరు మండలాల్లో తుది విడతగా అమలు చేస్తున్నామని, ఈ మండలాల్లో బృందం సభ్యులు పర్యటించి లోపాలను గుర్తించి పరిష్కార మార్గాలను చూపాలని చెప్పారు. సాంఘిక సంక్షేమశాఖ ఏడీ మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ ఏడీ ఎం.చినబాబు, రాజీవ్ విద్యామిషన్ పీవో డి.పద్మావతి, డీటీడబ్ల్యూవో కె.సత్యనారాయణ పాల్గొన్నారు.
బాలల సంరక్షణకు కృషి చేయాలి
విజయవాడ సిటీ : బాలల పరిరక్షణపై ప్రజల్లో పరివర్తన తీసుకురావటానికి కృషి చేయాలని కలెక్టర్ ఎం.రఘునందనరావు సూచించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో సబ్కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. చిన్నారుల హక్కుల అమలులో అధికారులు, స్వచ్ఛంద సంస్థల పాత్ర అత్యంత కీలకమన్నారు.
డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు బాల్యవిహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సబ్కలెక్టర్ డి.హరిచందన మాట్లాడుతూ బాలికలపై వివక్ష తొలగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య, ఐసీడీఎస్ ఆర్జేడీ కె.రాఘవరావు, జేడీ శ్యామసుందరి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పీడీలు పాల్గొన్నారు.
రాజీవ్ విద్యాదీవెనపై దృష్టి : కలెక్టర్
Published Sat, Dec 28 2013 12:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement