- మత్య్సకారులపై పోలీసుల సమక్షంలోనే మరో సామాజికవర్గం దాడి
- 50 మందికి గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
పాయకరావుపేట (విశాఖపట్నం): పాల్మన్పేట శివారు రాజయ్యపేటకు చెందిన వారితోపాటు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సామాజికవర్గానికి చెందిన సుమారు 400 మంది మంగళవారం పాల్మన్పేటపై దండెత్తారు. మత్స్యకారులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. సుమారు వంద ఇళ్లలో విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు. ఈ దాడుల్లో మత్స్యకార వర్గానికి చెందిన సుమారు 50 మంది గాయపడ్డారు.
రూ.20 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో వైఎస్సార్సీపీకి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. ముగ్గురు పోలీసులకూ గాయాలయ్యాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే దాడులు జరిగాయని మత్స్యకారులు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనిత, అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టిల ప్లెక్సీలు ధ్వంసం చేసి, దహనం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ కీలక నేత ప్రమేయంతో, పక్కా ప్రణాళితోనే ఈ దాడులు జరిగాయని బాధిత మత్స్యకారులు ఆరోపించారు.
పాల్మన్పేటలో దాడుల బీభత్సం
Published Wed, Jun 29 2016 1:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement