April 26, 2024, 10:34 IST
Live Updates..
ఉదయం 9 గంటల దాకా నమోదైన పోలింగ్ వివరాలు
April 26, 2024, 09:44 IST
డ్రాగన్ కంట్రీ చైనా ఎల్లప్పుడూ భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటోంది. చైనా ఇప్పటికే పలుమార్లు భారత్ సరిహద్దుల్లో ఆక్రమణలకు...
April 26, 2024, 07:43 IST
న్యూఢిల్లీ, సాక్షి: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాల్లో ఓటర్లు తమ ఓటు...
April 26, 2024, 06:38 IST
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటలైజేషన్లో సుప్రీంకోర్టు మరో అడుగు ముందుకేసింది. ఈ–కోర్టులతో ప్రజలకు మరింత చేరువ అయిన సుప్రీంకోర్టు ఇపుడు అడ్వొకేట్ ఆన్...
April 26, 2024, 06:33 IST
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు నోయిడాలోని హోటళ్లు, హాస్పిటళ్లు పోటీ పడుతున్నాయి. ఓటర్లకు డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. నోయిడాలోని గౌతమ్...
April 26, 2024, 06:02 IST
కారణాలు, సాకులు విజయానికి విరోధులు. లక్ష్యం ఉన్నవారు ఆకాశాన్ని, పాతాళాన్ని ఏకం చేసి అనుకున్నది సాధిస్తారు. 12వ ఏట కుడి చేతిని కోల్పోయిన పార్వతి...
April 26, 2024, 05:28 IST
సాక్షి, న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) లోక్సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్, కేరళ, అసోంతో పాటు ఈశాన్య...
April 26, 2024, 05:15 IST
ఆగ్రా/మొరేనా: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శల దాడిని రోజురోజుకూ ఉధృతం చేస్తున్నారు. సంపద పునఃపంపిణీ,...
April 26, 2024, 05:03 IST
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక పోరులో రెండో దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో నేడు ఉదయం ఏడు గంటల నుంచి...
April 26, 2024, 04:19 IST
హిందీ బెల్టులో కీలక రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. 2009లో 12 స్థానాల్లో గెలిచిన హస్తం పార్టీ 2014లో 2...
April 26, 2024, 03:59 IST
నాలెడ్జ్ కేపిటల్. ఐటీ హబ్. దిగ్గజ శాస్త్ర సాంకేతిక సంస్థల నిలయం. కాస్మోపాలిటన్ సంస్కృతి. చెప్పుకుంటూ పోతే బెంగళూరు నగర ప్రత్యేకతలు అన్నీ ఇన్నీ...
April 26, 2024, 03:35 IST
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నాటకలో 14 లోక్సభ స్థానాలకు శుక్రవారం రెండో విడతలో పోలింగ్ జరగనుంది. 2019లో రాష్ట్రంలో బీజేపీ క్లీన్స్వీప్ చేయగా...
April 26, 2024, 00:23 IST
ఓటేసినప్పుడు వేలిపై పెట్టే ఇంకు గుర్తు ఎన్ని రోజులుంటుంది? వారం. నెల. మహా అయితే రెండు మూడు నెలలు. కానీ కేరళకు చెందిన ఉష అనే ఓటరును మాత్రం...
April 25, 2024, 21:28 IST
శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్...
April 25, 2024, 20:09 IST
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం హాట్ టాపిక్గా మారింది. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ...
April 25, 2024, 19:18 IST
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం మళ్ళీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి...
April 25, 2024, 18:27 IST
దేశంలో మానవ హక్కుల పరిస్థితులపై అమెరికా ఇచ్చిన నివేదికను బారత్ తీవ్రంగా ఖండించింది. యూఎస్ డాక్యుమెంట్ తీవ్ర పక్షపాతంతో కూడుకొని ఉందని, భారత్పై...
April 25, 2024, 18:19 IST
లక్నో: ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్ గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్...
April 25, 2024, 16:23 IST
పాట్నా: బిహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో గురువారం ఒక్కసారిగా మంటలు...
April 25, 2024, 15:49 IST
ఢిల్లీ: 2024 లోక్సభ ఎన్నికల మొదటి దశ ఏప్రిల్ 19న పూర్తయింది. రెండో దశ ఎన్నికలు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26న (శుక్రవారం) 13...
April 25, 2024, 15:05 IST
భారత బ్రాండ్లైన ఎవరెస్ట్, ఎండీహెచ్ ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ అనే క్యాన్సర్ కారకం ఉందని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఈఎఫ్ఎస్ఏ) గుర్తించింది....
April 25, 2024, 15:01 IST
కోల్కతా: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ చీఫ్, బహరంపూర్ లోక్సభ అభ్యర్థి 'అధీర్ రంజన్ చౌదరి'...
April 25, 2024, 14:24 IST
దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. యూపీలోని బల్లియా, సేలంపూర్, ఘోసీ నియోజకవర్గాల...
April 25, 2024, 13:30 IST
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ...
April 25, 2024, 12:44 IST
దేశంలో ప్రతిష్టాత్మక యూనివర్శిటీలు ఎన్నో ఉన్నాయి. వీటిలో చదువుకున్నవారు ఉన్నత స్థానాలకు చేరుతుండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దేశంలోని ఆ...
April 25, 2024, 12:01 IST
ఈటానగర్: గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో అరుణాచల్ ప్రదేశ్లో భారీ కొండచరియాలు విరిగిపడ్డాయి. బుధవారం కురిసిన భారీ వర్షాలతో దిబాంగ్ వ్యాలీ...
April 25, 2024, 11:50 IST
భారత్ యువ దేశం.. మొత్తం జనాభాలో 65 శాతం కంటే ఎక్కువ మంది 35 ఏళ్లలోపు వాళ్లే. సగటు వయస్సు 29 కంటే తక్కువ ఉన్నందున భారత్ను యువ దేశం అని పిలుస్తారు....
April 25, 2024, 11:44 IST
కర్ణాటక: ఎన్నికల్లో పంపిణీకి డబ్బును నిల్వ చేశారని తెలిసి ఐటీ అధికారులు దాడులు నిర్వహించి గత రెండు రోజుల్లో రూ.16 కోట్ల సొత్తును స్వా«దీనం...
April 25, 2024, 11:43 IST
లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఏప్రిల్ 26న జరగనుంది. ఈ దశలో 13 రాష్ట్రాల్లోని 89 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వీటిలో అసోం, బీహార్, ఛత్తీస్...
April 25, 2024, 11:33 IST
జైపూర్: లోక్సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి...
April 25, 2024, 10:49 IST
‘‘ఎవరో ఒకరు... ఎపుడో అప్పుడు...నడవరా ముందుగా.. అటో.. ఇటో.. ఎటో వైపు’’
అప్పుడెప్పుడో వచ్చిన సినిమా ‘అంకురం’ కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన...
April 25, 2024, 10:16 IST
భువనేశ్వర్: ఒడిశా రాజకీయాల్లో లుంగీల వార్ నడుస్తోంది. అధికార బీజేడీ నేతలు లుంగీలు కట్టుకుని బీజేపీకి కౌంటర్ ఇస్తున్నారు. అసలీ లుంగీల గోల ఏంటి.....
April 25, 2024, 09:44 IST
పట్నా: 2008లో జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో ఉగ్రవాదుల మరణంపై కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని బీజేపీ జాతీయ...
April 25, 2024, 09:41 IST
దేశంలో 18వ లోక్సభకు ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి దశ ఓటింగ్ పూర్తి కాగా, ఇప్పుడు అందరి దృష్టి రెండో దశ ఓటింగ్పైనే నిలిచింది. 12...
April 25, 2024, 08:31 IST
జార్ఖండ్లో బర్డ్ ఫ్లూ విస్తరిస్తోంది. రాంచీలోని పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. హోత్వార్లోని...
April 25, 2024, 07:56 IST
కోల్కతా: లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు ఎవరూ ఓటు వేయొద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ముఖ్యంగా...
April 25, 2024, 07:50 IST
సార్వత్రిక ఎన్నికల వేళ బిహార్లో అలజడి రేగింది.
April 25, 2024, 07:50 IST
దేశంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలల్లో తమ నామినేషన్లు వేసేముందు వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక...
April 25, 2024, 07:27 IST
సొంత పార్టీ అభ్యర్థికే ఓటేయొద్దంటూ కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. అలాగని అతను రెబల్ కాదు. మరి ఎందుకు అంటారా?..
April 25, 2024, 07:00 IST
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం...
April 25, 2024, 06:33 IST
ఇదేదో పజిల్లా ఉందే అనుకుంటున్నారా? నిజమే.. చిన్నపాటి పజిలే. కాకపోతే పార్టీలు ప్రచారం కోసం ఉపయోగిస్తున్న కీబోర్డు ట్రెండ్. మొబైల్ ఫోన్ లేదా...
April 25, 2024, 06:26 IST
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన...