చిత్తయిన రాజులు | Sakshi
Sakshi News home page

చిత్తయిన రాజులు

Published Mon, May 15 2017 7:13 AM

హోరాహోరి తప్పదనుకున్న మ్యాచ్‌ ఏకపక్షంగా ముగిసింది. తుదికంటా పోరాడాల్సిన మ్యాచ్‌లో పంజాబ్‌ అరంభం నుంచే తడబడింది. కనీస బాధ్యతే లేకుండా బ్యాట్లేత్తేసింది. దీంతో రైజింగ్‌ పుణే చెమటోడ్చకుండానే ప్లే–ఆఫ్‌ చేరింది.