'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది'

Published Tue, Oct 3 2017 7:13 AM

విష జ్వరాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్‌ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థతులను వివరించారు.