వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని నాయుడుపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల ఆత్మీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, తిరుపతి, బాపట్ల పార్లమెంటు పరిశీలకులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, సూళ్లురుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మాలెం సుధీర్ కుమార్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ రఫి, రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ, సుబ్రమణ్యం రెడ్డి, సుధాకర్ రెడ్డి, వేనాటి సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాలుగున్నరేళ్లుగా ఏపీకి గ్రహణం పట్టింది
Published Mon, Dec 10 2018 10:18 AM
Advertisement
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement