కాపులను చంద్రబాబు మోసం చేశారు | Sakshi
Sakshi News home page

కాపులను చంద్రబాబు మోసం చేశారు

Published Mon, Jul 29 2019 9:54 AM

కాపుల విషయంలో చంద్రబాబు నాయుడు కపట నాటకం ఆడారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. రిజర్వేషన్లపై మంజునాథన్‌ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమాన్ని పోలీసులతో ఏ విధంగా  అణచివేశారో అందరికీ తెలుసన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement