1 బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్థిక సాయం | Sakshi
Sakshi News home page

1 బిలియన్‌ డాలర్ల మేరకు ఆర్థిక సాయం

Published Mon, Jul 22 2019 7:44 AM

రాజధాని అమరావతి సుస్థిర మౌలిక వసతుల ప్రాజెక్టుకు రుణ ప్రతిపాదనను భారత ప్రభుత్వమే విరమించుకుందని, దాంతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రపంచ బ్యాంకు తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసే ప్రతిపాదనను తాము ఉపసంహరించుకోలేదని స్పష్టం చేసింది.

Advertisement
Advertisement