నగరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్ నగర్కు చెందిన స్వప్న అనే గృహిణి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మెట్రో స్టేషన్పై నుంచి దూకిన గృహిణి
Published Tue, Nov 6 2018 8:04 PM
Advertisement
తప్పక చదవండి
- భారత్లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement