మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన గృహిణి | Sakshi
Sakshi News home page

మెట్రో స్టేషన్‌పై నుంచి దూకిన గృహిణి

Published Tue, Nov 6 2018 8:04 PM

నగరంలోని కొత్తపేటలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో ఎన్టీఆర్‌ నగర్‌కు చెందిన స్వప్న అనే గృహిణి విక్టోరియా మెమోరియల్‌ మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement