రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమని, కేసీఆర్ అండ్ కోకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ మోసాలను రాష్ట్ర ప్రజలు గమనించారని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘కాంగ్రెస్ ప్రజా చైతన్య యాత్ర’సోమవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం
Published Tue, Feb 27 2018 7:22 AM
Advertisement
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement