విశాఖ భూకుంభకోణంపై టీడీపీ త్రిసభ్య కమిటీ | Sakshi
Sakshi News home page

విశాఖ భూకుంభకోణంపై టీడీపీ త్రిసభ్య కమిటీ

Published Fri, Jun 16 2017 7:51 AM

రాష్ట్రవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన విశాఖపట్నం భూకుంభకోణంపై విచారణకు పార్టీ పరంగా త్రిసభ్య కమిటీని నియమించాలని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.