ఆమె అర్హత కలిగిన వ్యక్తి | Sakshi
Sakshi News home page

ఆమె అర్హత కలిగిన వ్యక్తి

Published Mon, Aug 26 2019 1:08 PM

‘వాసిరెడ్డి పద్మ, నేను అధికార ప్రతినిధులుగా పని చేశాం. ప్రజా సమస్యలపట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. అర్హత కలిగిన వ్యక్తిని అర్హత గలిగిన పదవికి చైర్ పర్సన్‌గా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. మహిళకు సామాజిక న్యాయం చేస్తారని వినేవాడిని. దాన్ని చట్టరూపంలో పెట్టారాయన.