క్యాంటీన్‌ యజమానిని ఎందుకు విచారించలేదు | Sakshi
Sakshi News home page

క్యాంటీన్‌ యజమానిని ఎందుకు విచారించలేదు

Published Fri, Oct 26 2018 4:05 PM

 ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం బాధాకరమని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఘటన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు షాక్‌కు గురిచేశాయన్నారు.

Advertisement
Advertisement