నక్సల్స్‌పై ఇక సమరమే! | Sakshi
Sakshi News home page

నక్సల్స్‌పై ఇక సమరమే!

Published Tue, May 9 2017 7:16 AM

మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. నక్సల్స్‌ వ్యతిరేక కార్యక్రమాల్లో మరింత కఠినంగా, దూకుడుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వె ల్లడించారు