65వ రోజు ముగిసిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | Sakshi
Sakshi News home page

65వ రోజు ముగిసిన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Published Thu, Jan 18 2018 7:37 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  65వ రోజు చిత్తూరు జిల్లాలోని సదాశివపురం క్రాస్‌ వద్ద ముగిసింది. నేడు వైఎస్‌ జగన్‌ 8 కిలో మీటర్లు నడిచారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement