ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి | Sakshi
Sakshi News home page

ఐలయ్యను దేశ ద్రోహిగా గుర్తించాలి

Published Sun, Sep 24 2017 7:32 AM

ఐలయ్య వ్యవహారం చూస్తే దేశ సమైక్యతకే ముప్పు తెచ్చేలా ఉందని, అటువంటి వ్యక్తిని దేశద్రోహిగా పరిగణించి ఆయన వ్యవహారాలపై విచారణ చేపట్టాలని కాకినాడ శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానందస్వామి డిమాండ్‌ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement