‘నేనే వస్తా నాన్న అంది నా కూతురుని చంపేశాడు’ | Sakshi
Sakshi News home page

‘నేనే వస్తా నాన్న అంది నా కూతురుని చంపేశాడు’

Published Mon, Jun 19 2017 10:15 AM

తమ కూతురుది ముమ్మాటికి హత్యే అని పద్మజ తండ్రి నాగేశ్వరరావు అన్నారు. ఇంటికి వస్తుందనుకున్న తమ కూతురు ఆస్పత్రిలో చేర్పించామనే అనూహ్య వార్త వినాల్సి వచ్చిందని, అక్కడి వెళ్లి చూస్తే చనిపోయిన తమ కూతురుని చూడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు

Advertisement
Advertisement