మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత | Sakshi
Sakshi News home page

మోత్కుపల్లి నర్సింహులుకు తీవ్ర అస్వస్థత

Published Fri, Dec 7 2018 2:33 PM

టీడీపీ మాజీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. గత అర్ధరాత్రి ఆయనకు వాంతులు, ఛాతినొప్పి రావడంతో హుటాహుటినా భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ సుప్రజ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయనను ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement