గుండాగిరి..కర్రలు విరిగేలా చావుదెబ్బలు | Sakshi
Sakshi News home page

గుండాగిరి..కర్రలు విరిగేలా చావుదెబ్బలు

Published Wed, Oct 11 2017 2:24 PM

మహారాష్ట్రలో మరోసారి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) కార్యకర్తలు గుండాగిరికి దిగారు. మరాఠేతరులపై విచక్షణ రహితంగా దాడి చేశారు. తమ పార్టీ జెండాలు విరిగిపోయేలా వారిని చావు దెబ్బలు కొట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement