నటుడు శివాజీ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి | Sakshi
Sakshi News home page

నటుడు శివాజీ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి

Published Sat, Mar 24 2018 5:00 PM

హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని ఏపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు డీజీపీని కోరారు. ఈ మేరకు డీజీపీ మాలకొండయ్యకి ఆయన లేఖ రాశారు. ఆపరేషన్ ద్రవిడ పేరుతో కుట్రలు జరుగుతున్నాయన్న అపోహలు ప్రజలకు పోవాలంటే విచారణ జరిపించాలన్నారు

Advertisement
Advertisement