ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే పురాణాలు చెబుతారా.. | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే పురాణాలు చెబుతారా..

Published Fri, Jul 20 2018 8:04 PM

నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌పై లోక్‌సభలో విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో మోదీ సర్కార్‌ వైఫల్యాలను తీవ్రంగా ఎండగట్టారు. బీజేపీ తరహాలో తాము నియంతృత్వ వైఖరితో వ్యవహరిస్తే దేశంలో ప్రజాస్వామ్యం మిగిలేది కాదని వ్యాఖ్యానించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement