పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా | Sakshi
Sakshi News home page

పరారీలో ఉన్నా.. వస్తూనే ఉంటా: మాల్యా

Published Tue, Jun 6 2017 3:31 PM

చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు ప్రస్తుతం దేశం విడిచి వెళ్లిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్‌ అయ్యింది.

Advertisement
Advertisement