గోదాట్లోనే లాంచీ! | Sakshi
Sakshi News home page

గోదాట్లోనే లాంచీ!

Published Fri, Sep 20 2019 7:56 AM

పదుల సంఖ్యలో నిండు ప్రాణాలను బలిగొన్న రాయల్‌ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే ప్రయత్నాలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఆ బోటు కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బోటు కచ్చులూరు వద్ద గోదావరిలో 214 అడుగుల లోతులో ఉందనే విషయాన్ని గుర్తించి ఆ ప్రాంతాన్ని కంప్యూటరైజ్డ్‌ మార్కింగ్‌ చేశారు.

Advertisement
Advertisement