‘ఇంజనీరింగ్‌’ వెరిఫికేషన్‌ షురూ | Sakshi
Sakshi News home page

‘ఇంజనీరింగ్‌’ వెరిఫికేషన్‌ షురూ

Published Tue, Jun 13 2017 9:18 AM

ఇంజనీరింగ్‌లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు 21 హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో 1వ ర్యాంకు నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా 4,511 మంది వెరిఫికేషన్‌ చేయించుకున్నారు. ఓయూ పరిధిలో 2,975 మంది, ఆంధ్రా వర్సిటీ పరిధిలో 373 మంది, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 143 మంది, నాన్‌ లోకల్‌ అభ్యర్థులు 20 మంది హాజరయ్యారు

Advertisement
Advertisement