ఇంజనీరింగ్లో ప్రవేశాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సోమవారం ప్రారంభమైంది. తొలి రోజు 21 హెల్ప్లైన్ కేంద్రాల్లో 1వ ర్యాంకు నుంచి 6 వేల ర్యాంకు వరకు విద్యార్థులను పిలవగా 4,511 మంది వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఓయూ పరిధిలో 2,975 మంది, ఆంధ్రా వర్సిటీ పరిధిలో 373 మంది, శ్రీ వేంకటేశ్వర వర్సిటీ పరిధిలో 143 మంది, నాన్ లోకల్ అభ్యర్థులు 20 మంది హాజరయ్యారు
‘ఇంజనీరింగ్’ వెరిఫికేషన్ షురూ
Published Tue, Jun 13 2017 9:18 AM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement