మెట్రో ట్రయిల్‌​ రన్‌లో ప్రమాదం | Sakshi
Sakshi News home page

మెట్రో ట్రయిల్‌​ రన్‌లో ప్రమాదం

Published Tue, Dec 19 2017 6:21 PM

మెట్రో ట్రయిల్‌​ రన్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం చోటు చేసుకుంది. కలింది కుంజ్‌ డిపో నుంచి మెట్రో రైలు ట్రయల్‌ రన్‌కు వెళ్తున్న సమయంలో వర్క్‌ షాపు షెడ్డులోని గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినపుడు రైలు చాలా తక్కువ వేగంతో ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు.