163వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

163వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

Published Wed, May 16 2018 9:41 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమ గోదావరిలో జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. బుధవారం ఉదయం వైఎస్‌ జగన్‌ దెందులూరు నుంచి పాదయాత్రను ప్రారంభించారు.

Advertisement
Advertisement