ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచించారు. వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులను ముందే ప్రకటిస్తామని పేర్కొన్నారు. మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, టీడీపీ కార్యకర్తలతో ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఆయన బుధవారం టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. కార్యకర్తలందరి ఇళ్లపైనా టీడీపీ జెండాలు ఎగురవేయాలని, మళ్లీ టీడీపీయే రావాలనే నినాదం మార్మోగాలన్నారు.
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి
Published Thu, Dec 20 2018 7:26 AM
Advertisement
తప్పక చదవండి
Advertisement