2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారు | Sakshi
Sakshi News home page

2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారు

Published Sat, Dec 1 2018 6:46 PM

2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారని, ఆయన మనస్సులో ఓ ఫోబియా ఆవహించిందని అన్నారు. బీజేపీతో ఎవరైనా కలిస్తే టీడీపీకి డిపాజిట్లు రావని బాబు భయపడుతున్నారని చెప్పారు. మాతో మిత్రపక్షంగా ఉంటూనే మాకు వ్యతిరేకంగా సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్‌లను ప్రోత్సహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు, పోరాటాలు చేసినా చంద్రబాబు వాటిని అణచివేస్తారని అన్నారు. 

Advertisement
Advertisement