2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారని, ఆయన మనస్సులో ఓ ఫోబియా ఆవహించిందని అన్నారు. బీజేపీతో ఎవరైనా కలిస్తే టీడీపీకి డిపాజిట్లు రావని బాబు భయపడుతున్నారని చెప్పారు. మాతో మిత్రపక్షంగా ఉంటూనే మాకు వ్యతిరేకంగా సినీనటుడు శివాజీ, చలసాని శ్రీనివాస్లను ప్రోత్సహించారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎవరు ఉద్యమాలు, పోరాటాలు చేసినా చంద్రబాబు వాటిని అణచివేస్తారని అన్నారు.
2014 నుంచి చంద్రబాబు ప్రశాంతత కోల్పోయారు
Published Sat, Dec 1 2018 6:46 PM
Advertisement
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement