జేసీ,కేశవ్‌లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా భయపడం | Sakshi
Sakshi News home page

జేసీ,కేశవ్‌లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా భయపడం

Published Mon, Dec 11 2017 8:56 AM

‘జిల్లాలో అవినీతి, అక్రమాలు, అరాచకాలను ప్రోత్సహిస్తున్న ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ విప్‌ పయ్యావుల కేశవ్‌లాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా.. భయపడకుండా పోరాడుతాం, ప్రజలకు అండగా నిలుస్తాం’ అంటూ వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement