మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు..! | Sakshi
Sakshi News home page

మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరు..!

Published Wed, Jan 17 2024 3:28 PM

జనవరి 19న అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. జనవరి 23 నుంచి 31 వరకూ వైయస్ఆర్ ఆసరా, ఫిబ్రవరి 5 నుంచి 14వరకూ చేయూత, జనవరి 5న బై యాన్యువల్ కార్యక్రమాలు జరుగుతాయి. మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఈ సందేశం ప్రతి ఒక్కరికీ చేరాలి -సీఎం శ్రీ వైయస్ జగన్.